కాంగ్రెస్ ను గెలిపిస్తే వార్డు కోటి నిధులు.

డిసిసి మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి .

కాంగ్రెస్ ను గెలిపిస్తే వార్డు కోటి నిధులు.

నారాయణపేట ఫిబ్రవరి 6:

నారాయణపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఒక్కో వార్డుకు కోటి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తానని డిసిసి మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి హామీఇచ్చారు.శుక్రవారం ఆయన 18 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో అధికా రంలో కాంగ్రెస్ ఉందని కాంగ్రె స్ తోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. కాంగ్రె స్ అభ్యర్థులను గెలిపిస్తే అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చిన ముందుండి పరిష్కరిస్తారని అన్నారు. ప్రత్యర్థి పార్టీల మాయ మాట లు నమ్మొద్దని కోరారు.ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.ప్రచారంలో మాట్లాడుతున్న శివకుమార్ రెడ్డి.
_______________________

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం