విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
By Ram Reddy
On
మిర్యాలగూడ ఫిబ్రవరి 28
( లోకల్ గైడ్ తెలంగాణ )
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కందుల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఒకరోజు చేపట్టే తోటి విద్యార్థులకు బోధించడం చాలా సంతోషమని అంతేకాకుండా విద్యార్థులకు భవిష్యత్తులో ఇటువంటి అధికారులుగా నియమితులు కావడానికి తోడ్పడుతుందని చెప్పారు కార్యక్రమంలో కరస్పాండెంట్ కందుల రమాదేవి ఉపాధ్యాయులు రవికుమార్ ఆసిఫ్ కోటేశ్వరరావు వెంకట్ రెడ్డి స్వరాజ్యం విజయలక్ష్మి మౌనిక దీపిక సుమతి లలిత సునీత అనిత సరిత జ్యోతి కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 01:28:29
లోకల్ గైడ్: చౌదరిగూడ
జిల్లేడు చౌదరిగూడ మండలం, ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
