స్నేహితుని అంతిమ సంస్కారాలకు 30 వేల ఆర్థిక సహాయం చేసిన మిత్రులు
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 28:
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1997 1998 10వ తరగతి స్నేహితుడు మాగనూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన గొల్ల నరసప్ప అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించినందువల్ల వారి కుటుంబానికి తోటి స్నేహితులు దహన సంస్కారాలకు అందరూ కలిసి వారి భార్యకు 30 వేల నగదు ఆర్థిక సహాయం జేశారు. డబ్బులు ఇచ్చిన వారిలో ఈ అశోక్ గౌడ్ ఈ రాఘవేందర్ గౌడ్ శరణప్ప తిమ్మప్ప పి నర్సింలు అమ్రేష్ వెంకటేష్ డి నరసింహులు వెంకటేశ్వర్లు నాగవేణి స్వరూప రూప డి రవి, జైపాల్ రెడ్డి వెంకటేష్ ముడుమాల్ ఉన్నారు,ఈ సందర్భంగా స్నేహితుని మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.ఆకుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఫోటో రైట్ అప్:9.సంతాపం వ్యక్తం చేస్తున్న మిత్రులు
_____________________
Tags:
