శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
ఉగాది సంబరాలు 2026 ఉత్సవాలను నిర్వహించారు.
By Ram Reddy
On
శిల్పారామం మాదాపూర్ లో రెండు రోజులు శ్రీమతి అంజనా చౌదరి ఆధ్వర్యం లో
సృజన ఉగాది సంబరాలు 2026 ఉత్సవాలను నిర్వహించారు. శనివారం శ్రీమతి డాక్టర్ శేషులత విశ్వనాధ్ సంగీత గాత్ర కచేరి అలరించింది. శ్రీమతి మాధవి లత శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, మూషిక వాహన, గురు బ్రహ్మ, విన్నపాలు, గరుడ గమన, వీణ పుస్తక దారిని, నటేశ కౌతం, గణపతి స్తుతి మొదలైన అంశాలను శ్రీనిక, శ్రీ శరణ్య, అవంతి, సాయి స్నేహ, శ్రీనిత, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
Tags:
About The Author
Latest News
21 Mar 2026 21:25:39
( లోకల్ గైడ్ షాద్ నగర్)
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
