శక్తి పీఠం అమ్మవారి ఆశీ స్సులు పొందిన అభ్యర్థులు

శక్తి పీఠం అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి పీఠాధిపతి శాంతానంద

శక్తి పీఠం అమ్మవారి ఆశీ స్సులు పొందిన అభ్యర్థులు

నారాయణపేట జనవరి 30:

నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులు శుక్రవారం పట్టణంలోని శక్తి పీఠం అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి పీఠాధిపతి శాంతానంద పురోహిత ఆశీస్సులు పొందారు.అనంతరం మున్సిపాలిటీకి వెళ్ళి ఆయా వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.ఆశీస్సులు పొందిన వారిలో 4వ వార్డు బిజెపి అభ్యర్థి కే. శ్వేతా సత్యయాదవ్,6వ వార్డు బిజెపి అభ్యర్థిగా జి.మంజుల రాఘవేంద్ర రెడ్డి,8వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి శిరీష చెన్నారెడ్డి,1వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి గురు లింగప్ప,15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బండి రాజేశ్వరి,1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గజ్జలి బుగ్గప్ప ఉన్నారు.వీరంతా అమ్మవారి ఆశీస్సులు పొంది నామినేషన్ దాఖలు చేయడం విశేషం
ఫోటో రైట్ అప్ 5.కే. శ్వేతా,
6.జి.మంజుల,
7,శిరీష,8.గురు లింగప్ప,9.బండి రాజేశ్వరీ
______________________IMG-20260130-WA0132

Tags:

About The Author

Latest News