బి కె ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాతా, గోమాత పూజ

భారతీయ కిసాన్ సంగ్ పిలుపునిచ్చిన నేపధ్యంలో పూజ కార్యక్రమం

బి కె ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాతా, గోమాత పూజ

నారాయణపేట జనవరి 28:

నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారతీయ కిసాన్ సంఘం కార్యాలయంలో బుధవారం భారత్ మాత గోమాత పూజ ఘనంగా నిర్వహించారు.బి కే ఎస్ ఆధ్వర్యంలో జనవరి 26 నుండి ఫిబ్రవరి రెండు వరకు ప్రతి గ్రామంలో భారత్ మాత పూజ నిర్వహించి ప్రతి రైతు పాల్గొనాలని భారతీయ కిసాన్ సంగ్ పిలుపునిచ్చిన నేపధ్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో బి కే ఎస్ రాష్ట్ర జోన ల్ కార్యదర్శి వెంకోబా,జిల్లా సహకార దర్శి ఓబులాపురం మైపాల్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షు డు శాశమోల బాలప్ప, గొడుగు లక్ష్మీనారాయణ, బాపనపల్లి రాము, నగర అధ్యక్షుడు ఆకుల వెంకటప్ప, నగర ఉపాధ్యక్షుడు తంగు విశ్వనాథ్ రెడ్డి ,జాజాపురం మన్నే లక్ష్మీకాంత్ ,కాట్రే రాములు, షేర్నపల్లి కూర రాములు,మండల అధ్యక్షులు గడప శ్రీనివాస్,ఉట్కూరు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్,అవసరం పల్లి పిరపళ్ళ అరుంధతి,పళ్ళ నరసింహులు,దేవేందర్ ,నరసింహారెడ్డి,నాగరాజు, తాళంగేరి శ్యామ్,ఉప సర్పంచ్ ఆనందు, మున్కంపల్లి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్:6.పూజలు నిర్వహించిన బి కే ఎస్ నాయకులు 

_______________________

Tags:

About The Author

Latest News