. దశ కార్యక్రమం లో పాల్గొన్న దండు ప్రవీణ్
By Ram Reddy
On
కారేపల్లి మండల పరిధిలోని బిక్య తండా గ్రామానికి చెందిన వంకుడోత్ మంగీలాల్ ఇంటివలా హార్ట్ స్ట్రోక్ తో మరణించిన విషయం విధాతమే. గురువారం నాడు మంగీలాల్ దశ దిశ కర్మ కార్యక్రమానికి స్థానిక పంచాయతీ సర్పంచ్ దండు ప్రవీణ్ , ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అనుచరులతో కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. సర్పంచ్ మంగీలాల్ కుటుంబ సభ్యులను పలకరించి, మనోధైర్యాన్ని చేకూర్చి మంగీలాల్ చిత్రపటానికి పూల జల్లులతో ఘనంగా నీవాళ్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎస్ ఎన్. నాయక్, పల్తీయా శివాజీ, భూక్యా కాసన్న, భూక్యా రాంజీ, అశోక్, వంకుడోత్ లక్క, గుగులోత్ వీరన్న, కుమ్మరి రాములు, కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Mar 2026 18:21:52
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
