వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గ్రామాభివృద్ధి, పరిపాలనపై సమగ్ర అవగాహన
By Ram Reddy
On
మహబూనగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లకు నిర్వహించిన రెండో విడత శిక్షణ తరగతులు సోమవారం విజయవంతంగా ముగిశాయి.
ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, పరిపాలన విధానాలు, ప్రజాసేవలో సభ్యుల బాధ్యతలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అధికారులు పాల్గొని వార్డు మెంబర్లకు కార్యాచరణలో పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు.
శిక్షణ ద్వారా సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన పొందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఫియో రాజశేఖర్ రెడ్డి శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికేట్లు అందజేశారు. చివరి రోజు శిక్షణను పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ నిర్వహించారు.
Tags:
About The Author
Latest News
17 Mar 2026 18:21:52
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
