మాదారం రామాలయం కు డిజిటల్ సెన్సార్ డీ జే బాక్స్ వితరణ 

భాగం రూప నాగేశ్వరరావు

మాదారం రామాలయం కు డిజిటల్ సెన్సార్ డీ జే బాక్స్ వితరణ 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 24 :

సింగరేణి  మండలం మాదారం గ్రామ  పంచాయతీ  లో దాతృత్వాన్ని చాటుకున్న  మాదారం మాజీ  ఎం పీ టీ సీ  భాగం రూప నాగేశ్వరరావు . ఎస్ టీ  కాలనిలో  ఉన్న రామలయానికి  పలురకాల కార్యక్రమాలకు  ఉపయోగ  పడేవిధంగా గ్రామ  ప్రజల  కోరికమేరకు  వెంటనే స్పందించిన  మాజీ  ఎం పీ టీ సీ 13,000/  వేల  రూపాయలు విలువగాల " డిజిటల్ సెన్సార్ డీ జే బాక్స్ " ను  వితరణ గా  అందజేయడం జరిగింది . ఈ  సందర్బంగా  మాదారం గ్రామ  ప్రజలు  భాగం రూప నాగేశ్వరరావు  కు కృతజ్ఞతలు  తెలిపి , ఘనంగా  సన్మానించుకోవడం  జరిగింది. ఈ  కార్యక్రమం  లో  సర్పంచ్  ఉమారాణి  నరేష్ కుమార్, గ్రామ పెద్దలు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి