ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించిన
పేద ప్రజల భూములు లాక్కొని సంపాదనే ధ్యేయంగా భావించే నాయకులు కాదు
By Ram Reddy
On
( ఖమ్మం: లోకల్ గైడ్)
సైబర్ నేరగాళ్లని పెంచి పోషించింది ఎవరు?
ఈ భూములు ఎవరివి? మీ ప్రభుత్వంలో ఎందుకు ఆ తీర్పుని ఎందుకు విశ్వసించడం లేదు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎవరు పెంచి పోషించారు? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందులో మట్టా దయానంద్ గారి పాత్ర ఎంతవరకు ఉంది? ఇన్ని ఘోరాలు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నారు! ఇవి అన్నీ తెలుసుకుని పత్రికల వారు బాధ్యతగా వ్యవహరించాలితప్ప పత్రికా స్వేచ్ఛని దుర్వినియోగం చేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకి సేవ చేసే నాయకుల్ని ఎలాంటి మచ్చలేని ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అభివృద్ధి ప్రదాత తుమ్మల గారిని విమర్శించడం క్షమించరాని నేరం క్రింద వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టడం జరిగినది ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్
Tags:
About The Author
Latest News
11 Mar 2026 15:24:54
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చదువుతున్న పదో...
