ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
మసీదులో ముస్లిం కుటుంబాలకు " రంజాన్ తోఫా " అందించిన శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ..రంజాన్ తోఫా లో చీర, పైజామ్ ఇవ్వటం జరిగింది..
By Ram Reddy
On
సత్తుపల్లి:లోకల్ గైడ్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు తోడుగా ఉంటుందని మీ అన్నగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ మంచి చక్కని రంజాన్ తోఫా ఇవ్వటం జరిగిందని తెలియజేసిన.రాగమయి దయానంద్
Tags:
About The Author
Latest News
11 Mar 2026 15:24:54
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చదువుతున్న పదో...
