సెయింట్ మెరిస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వాలిబాల్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ
24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి
By Ram Reddy
On
ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం బోనకల్ రోడ్ సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్ లో సెయింట్ మెరిస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వాలిబాల్ టోర్నమెంట్ బ్రోచర్ ను 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆవిష్కరించారు . ఈనెల ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో 24 , 25 , 26 తేదీల్లో జిల్లాస్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో ఖమ్మం జిల్లా స్థాయి టీం లు పాల్గొంటాయి . ఈ టోర్నీ మొదటి బహుమతి 30,000 , రెండవ బహుమతి 20,000 , మూడవ బహుమతి 10,000 అని అన్నారు . ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గంగిశెట్టి శ్రీనివాసరావు , కే బాబా , రఫీ , షఫీ , అస్లాం , సంజీవరావు , తాజుద్దీన్ లు మాట్లాడుతూ టైంకి రాని టీమ్ ని క్రాస్ చేయబడును అని , ఫ్రెడ్ లైట్లతో ఆట నిర్వహించబడును , అంపైర్ దే తుది నిర్ణయం అని పేర్కొన్నారు .
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
