ది పార్కు అరేబియన్ మండి" రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందజేస్తూ వారి అభిమానాన్ని పొందాలన్నారు

ది పార్కు అరేబియన్ మండి

 

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 12 (లోకల్ గైడ్ ప్రతినిధి) 


కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్ బి రోడ్ నెంబర్ 6 మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "ది పార్క్ అరేబియన్ మండి" రెస్టారెంట్ ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందజేస్తూ వారి అభిమానాన్ని పొందాలన్నారు రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ మాIMG-20260212-WA0217 రెస్టారెంట్ పేరులోనే "ది పార్క్" అనే పదం ఉందని దానికి తగ్గట్టుగా చిన్న పిల్లలను యువతను ఆకట్టు కొనే విధంగా రెస్టారెంట్ డిజైన్ చేయబడిందన్నారు అలాగే మా వద్ద అన్ని రకాల ఐటమ్స్ కూడా ఎంతో రుచికరంగా ఉంటాయని క్వాలిటీ క్వాంటిటీ విషయంలో ఎక్కడా రాజి పడకుండా నిష్ణాతులైన వంట మాస్టర్ లతో ప్రతి ఐటమ్ తయారు చేయబడుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మా రెస్టారెంట్ ను సందర్శించి మా వంటకాలను రుచి చూడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు