వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి 

చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ షాపు ప్రారంభం 

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి 

నల్లమోతు సిద్దార్థ 

మిర్యాలగూడ జనవరి12
 (లోకల్ గైడ్,తెలంగాణ)

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ 
నల్లమోతు సిద్దార్థ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో

 అద్దంకి బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 
చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ షాపు ను ఆయన ప్రారంభించారు. 
ఆయన వెంట అన్నభీమోజు నాగార్జున చారి, తుమ్మల ఫణి కుమార్,సజ్జల శ్రీనివాస్ రెడ్డి, షోయబ్, లావుడి నాగ నాయక్, క్రాంతి ,హోటల్ యాజమాన్యం, తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి