షాద్‌నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి శుభాకాంక్షలు

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని ఆకాంక్షించారు.

IMG-20260216-WA0085

షాద్‌నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా నియమితులైన అగ్గునూరు బస్వంఅప్ప గ, వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అందే మోహన్ కి, అలాగే నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లందరికీ కేశంపేట మాజీ జడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని బాధ్యతలు చేపట్టిన నూతన ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధికి కృషి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని ఆకాంక్షించారు. షాద్‌నగర్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆమె ఆకాంక్షించారు.
నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని, పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు