స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్ లో జరిగే సర్పంచుల శిక్షణ

కార్యక్రమం లో పాల్గొన్న షాద్ నగర్     శాసనసభ్యులు శంకరయ్య

స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్ లో జరిగే సర్పంచుల శిక్షణ

IMG-20260224-WA0187లోకల్ గైడ్ కేశంపేట 

సర్పంచుల శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ లు చింతకుంటపల్లి గ్రామ సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్  మాట్లాడుతూ గ్రామం లో అభివృధి జరగాలి అంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే  నిధులు ఇవ్వాలి, అభివృద్ధికి గ్రామం లోని నాయకులు అందరు సహకరిస్తే నే అభివృద్ధి జరుగుతుంది అని తెలియచేసారు. ఎమ్మెల్యే శంకరయ్య  స్పందించి రాజకీయం ఎలక్షన్స్ వరకే మీరు ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే నా సహకారం ఉంటుంది, గ్రామం లో ఎవరైనా అభివృద్ధిని ఏ పార్టీ వారైనా సరే అడ్డుకుంటే వారితో నేను మాట్లాడుతా మరియు గ్రామ అభివృద్ధికి సహకరిస్త అని తెలియచేసారు.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల