డి పి ఆర్ ఓకార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే .

ప్రజా ప్రతినిధులకు,ప్రజలకు, అధికారులకు గణతంత్ర దినో త్సవ శుభాకాంక్షలు .

డి పి ఆర్ ఓకార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే .

నారాయణపేట జనవరి 26:

నారాయణపేట జిల్లా కేంద్రంలో నీ పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డి పి ఆర్ ఓ రషీద్ అహ్మద్ త్రివర్ణ పతాకా న్నిఆవిష్కరించారు.ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు,ప్రజలకు, అధికారులకు గణతంత్ర దినో త్సవ శుభాకాంక్షలు తెలి పారు.రాజ్యాంగ స్పూర్తి తో అందరూ నడుచుకొని దేశ పురోగతిలో పాలు పంచుకో వాలని కోరారు.మన రాజ్యాం గం ప్రపంచానికే ఆదర్శం అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది,ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేక రులు తదితరులు పాల్గొన్నా రు.

Tags:

About The Author

Latest News

4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని 4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల...
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.
గెలిపించే బాధ్యత మీది... అభివృద్ధి  బాధ్యత నాది
పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం
పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.
వైరా పురా జోర్లో కారేపల్లి నాయకుల హావ.
ప్రజల సహకారంతో గెలుస్తునాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి  సాధ్యం.