మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి.
_బిజెపి శ్రేణులకు ఎంపి అరుణ దిశానిర్దేశం
By Ram Reddy
On
నారాయణపేట జనవరి 11:
గతంలో జరిగిన కొన్ని పొర పాట్లు ఈ ఎన్నికల్లో జరగ కుండా చూడాలని అన్నారు.ప్రతి వార్డులో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ప్రధాని నరేంద్ర మోడీ నిధులను మీ మీ వార్డులలో మీ మీ నగరాలలో వరదలుగా పారి అభివృద్ధిచెందుతాయని అన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘాల ఇన్చార్జులు కొత్త కాపు రతన్ పాండు రెడ్డి,బలరామిరెడ్డి భాస్కర్ అమరచింత ఆత్మకూర్లు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి,మద్దూర్ కోసిగి నాగుల పల్లి ప్రతాప్ రెడ్డి కొడంగల్ పున్నము చంద్ లాహోటి, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ అదనపు న్యాయవాది నందు నామాజీ కృష్ణ చైతన్య జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్ ,జిల్లానాయకులు రఘు రామయ్య గౌడ్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సత్య రఘుపాల్ రెడ్డి,పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య వెంకట రాములు బిల్డర్ మదన్ అడ్వకేట్ కర్నేస్వామి సుజాత కృష్ణ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
