జనగామ పట్టణంలో కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
నరసింహ చారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
జనగామ పట్టణ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు దీగోజు సాంబచారి మరియు గౌరవాధ్యక్షులు దీగోజు నరసింహ చారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా
బత్తోజు సిద్ధిరాములు చారి, ప్రధాన కార్యదర్శిగా సరబోజు రాజు చారి గౌరవాధ్యక్షులుగా పుత్కనూరి వీరస్వామి చారి ఉపాధ్యక్షులుగా పడకంటి చంద్రమౌళి చారి కోశాధికారిగా కాసోజు సంతోష్ చారి,సహాయ కార్యదర్శి గా ముమ్మాడి. గణేష్ చారి మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోగా వారికి వారి వారి బాధ్యతలను తెలుపుతూ పట్టణ కార్పెంటర్లకు అందుబాటులో ఉంటూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని సూచనలు చేసి శుభాకాంక్షలు తెలిపినారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాతెల్లి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల మల్లేశం చారి జిల్లా సహాయ కార్యదర్శి మైలారం చంద్రశేఖర్ చారి మరియు సంఘ పెద్దలు మద్దోజు సిద్దయ్య చారి, పోలోజు బ్రహ్మచారి,పోలోజు. బాస్కర్, మందోజు నరసింహ చారి,వేమూనూరి రాజేద్రప్రసాద్, పోలోజు గోవింద చారి, రమేష్, పోలోజు సిద్దయ్య చారి, పోలోజు బాలకృష్ణ మొదలగు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు
