గూడు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం  మార్కెట్  ఛైర్మన్ శివారెడ్డి

నియోజకవర్గంలో 3 వేల 5వందల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని  తెలిపారు.

గూడు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం  మార్కెట్  ఛైర్మన్ శివారెడ్డి

నారాయణపేట ఫిబ్రవరి 12:

కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ సదా శివా రెడ్డి అన్నారు. నారాయణపే ట నియోజకవర్గంలో 3 వేల 5వందల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని  తెలిపారు. గురువారం మండలంలోని అప్పక్పల్లి గ్రామంలో  మౌలా లి షమీ బేగం  నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే  వ్యక్తిగత సహాయకులు చిట్టెం మాధవ రెడ్డి , మార్కెట్ డైరెక్టర్ శరణ ప్ప గారు, పేరపళ్ళ శంకర్,, ఆంజనేయులు గారు, అశోక్ రెడ్డి , మల్లరెడ్డి , కంకిరెడ్డి  పంచాయతీ కార్యదర్శి లతో కలిసి ప్రారంభించారు. మొద టి విడతలో కేటాయించిన ఇళ్లను మార్చ్ నెలలోగా పూర్తి చెయ్యాలని, ఏప్రిల్ నుండి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని తెలిపారు.
ఫోటో రైట్ అప్ 6:ఇందిరమ్మ ఇంటిని ప్రారంబించిన శివారెడ్డి 
________________________

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు