హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..

హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

లక్షెట్టీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ పి ఆర్ గార్డెన్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆంజనేయ సమి దీక్ష చేపట్టిన స్వాములు గురువారం వైభవోపేతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె ఆంజనేయ స్వాములు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని మంగళహారతులతో పూజలు చేశారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం
పెట్రోల్ డీజిల్ కొరతతో కుదేలు కానున్న వ్యవసాయ రంగం.
కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ
హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి.
బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం...