మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో.

గణతంత్ర దినోత్సవ వేడుకలు.

మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో.

 మిర్యాలగూడ జనవరి 26
 (లోకల్ గైడ్ తెలంగాణ)

భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ వన్ టౌన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమంలో బిజెపి వన్ టౌన్ అధ్యక్షులు బంటుగిరి  మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నడుచుకోవాలని దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బంటు సైదులు, ఎడ్ల రమేష్,రేపాల పురుషోత్తం రెడ్డి, మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ సజ్జల నాగిరెడ్డి, చలమల సీతారాం రెడ్డి, జానకిరామ్ రెడ్డి ,మూల రాజిరెడ్డి,కొప్పు బాషా, కంచు కొమ్ముల  వేణు, బొట్టు సోములు, బంటు యాదగిరి, మేడి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News