కౌన్సిలర్ కాకర్ల నారాయ ణమ్మ ను సన్మానించిన రిటైర్డ్ టీచర్

కౌన్సిలర్ కాకర్ల నారాయ ణమ్మ ను సన్మానించిన రిటైర్డ్ టీచర్

నారాయణపేట మార్చి 5:

నారాయణపేట మున్సిపాలిటీలో మూడో వార్డు నుంచి ఎన్నికైన కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ భీమయ్య ను గురువారం మక్తల్ కు చెందిన రిటైర్డ్ టీచర్ పాడువల్లి జనార్ధన్ ముదిరాజ్ నారాయణపేట కు వచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జనార్ధన్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇదివరకు ఉన్న అనుభవాన్ని క్రోడీకరించి వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఇంత దూరం వయసు పై బడిన వచ్చి తనను సన్మానించినందుకు కాకర్ల నారాయణమ్మ కృతఙ్ఞతలు తెలిపారు.పెద్దల ఆశీస్సులు ఉండాలని ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని అన్నారు.
ఫోటో రైట్ అప్:3.కాకర్ల నారాయణమ్మ ను సన్మానించిన జనార్ధన్
______________________

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.