ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధిర
ఆత్కూర్ గ్రామంలో నేడు ఆరో రోజుకు చేరిన ఎన్ఎస్ఎస్ శిబిరం
By Ram Reddy
On
మధిర / ఆత్కూరు:లోకల్ గైడ్:
ఈనెల మూడో తారీఖున ప్రారంభించిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిబిరం నేటితో 6వ రోజుకు చేరుకుంది ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆత్కూర్ గ్రామం లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. కాలువల పూడిక తొలగించారు. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఐసీటీసీ రిసోర్స్ పర్సన్ సల్మాన్ రాజు వాలంటీర్లకు హెచ్ఐవి ఏఐడీఎస్ ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయదాస్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ *బి తౌరియా* మరియు ఏపీవో *కె గురవయ్య* మరియు కళాశాల అధ్యాపకబృందం యు కృష్ణ, జి కృష్ణ, జి విక్రమ్, టి నాగరాజు, టి ప్రగతి, జరీనాబెగం, భాగ్యలక్ష్మి, అరుణ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
