ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో

కుట్టుమిషన్ల పంపిణి మంత్రి తుమ్మల ప్రారంభించారు.

ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో

తుమ్మల మాట్లాడుతూ...i

 
 లోకల్ గైడ్' ఖమ్మం
 
 
స్వయంశక్తితో మహిళలకి ఉపాది కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఇందిరమ్మ మహిళ శక్తి పధకాన్ని ప్రారంబించారు. 
 
మహిళా శక్తిలో భాగంగానే కుట్టు మిషన్లు పంపిణి
 
రాష్ట్ర వ్యాప్తంగా అనేక పధకాలు ఏర్పాటు చేసాం.
 
గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేది.. ఇప్పుడు సంపన్నులు తినే బియ్యం ఇప్పుడు పేదలకి అందుబాటులోకి తెచ్చాము.
 
ప్రయివేట్ పాఠశాల లకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయలు ప్రభుత్వమే కల్పిస్తుంది.
Tags:

About The Author

Latest News

_గాంధీ భవన్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ _గాంధీ భవన్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
        కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)   గాంధీ భవన్ లో  రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన  ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర  కార్యవర్గ
రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు.
అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
అంగన్వాడీ టీచర్ల మెరుగైన సేవల కోసం స్మార్ట్ ఫోన్లు పంపిణీ..
ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో
సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇప్పించండి
మసిగుండ్లపల్లిలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం