బానోత్ నవ్యకు లకావత్ గిరిబాబు ఘనంగా నీవాళ్లు
దశ దిశ కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి ఘనంగా నీవాళ్లు అర్పించిన బీ ఆర్ ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు
By Ram Reddy
On
కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఇటీవల మరణించిన బానోత్ నవ్య దశ దిశ కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి ఘనంగా నీవాళ్లు అర్పించిన బీ ఆర్ ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు. నవ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియపర్చీ, మనోధైర్యాని చేకూర్చినాడు. ఈ కార్యక్రమం లో కారేపల్లి మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
