మనుమయ( కమ్మరి, వడ్రంగం) సంఘం
జనగామ జిల్లా అధ్యక్షునిగా దీగోజు. సాంబచారి ఏకగ్రీవ ఎన్నిక
By Ram Reddy
On
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):-
జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా దీగోజు నరసింహాచారి, జిల్లా అధ్యక్షునిగా దీగోజు సాంబాచారి, ప్రధాన కార్యదర్శిగా సాతెల్లి రాజు, కోశాధికారి మారపల్లి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులుగా బండ్ల మల్లేష్ చారి, ప్రచార కార్యదర్శి చెల్లోజు నవీన్ కుమార్ ని నియమించినారు
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
