మున్సిపల్ ఎన్నికల కార్యచరణ భాగంగా మున్సిపల్ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం 

దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికల కార్యచరణ భాగంగా మున్సిపల్ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం 

 

మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి : లోకల్ గైడ్ :
రానున్న రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం మూడు చింతలపల్లి మున్సిపల్ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడుప్పల్ మాజీ మేయర్, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కమిటీ ఇంచార్జ్ తోటకూర అజయ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు హాజరైయ్యారు. మున్సిపల్ కమిటీ, వార్డ్ ఇంచార్జులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News