పేద విద్యార్థులపై అవాకులు చవాకులు పేలుతున్న గరికపాటి పై చర్యలు తీసుకోవాలి. 

ఐద్వాజిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ.

పేద విద్యార్థులపై అవాకులు చవాకులు పేలుతున్న గరికపాటి పై చర్యలు తీసుకోవాలి. 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 22. (లోకల్ గైడ్)

పేద విద్యార్థుల ఆత్మగౌరవాణి దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేసినారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని సుందరయ్య భవనంలో ప్రకటన విడుదల చేసినారు. ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా అవమానకరంగా మాట్లాడిన గరికపాటి మాటలు పూర్తి అవమానకరంగా ఉన్నవి విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకు తో పోల్చడం అనేది విద్యార్థుల లోకాన్ని అవమానించడమే అని ఆమె అన్నారు పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారు పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని అన్నారు దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజనం విద్యార్థుల హాజరు పెరగడానికి డ్రాప్ అవుట్ తగ్గించడానికి పౌష్టికాహారం లోపాన్ని తగ్గించడానికి అని ఆమె అన్నారు పేద పిల్లలకు  అందించే భోజనం పై అలా మాట్లాడడం దుర్మార్గమని ఆమె అన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి