సిట్ విచారణ పేరుతో కెసిఆర్ పై రాజకీయమా సిగ్గుచేటు..!

కేసీఆర్‌ గారిని సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. మండల పార్టీ అధ్యక్షుడు కార్యదర్శులు  తీవ్రంగా మండిపడ్డారు. 

సిట్ విచారణ పేరుతో కెసిఆర్ పై రాజకీయమా సిగ్గుచేటు..!

కూసుమంచి:లోకల్ గైడ్:
 కూసుమంచి మండల కేంద్రం నందు  నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల గారితో కలిసి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విధానాలను వ్యతిరేకరిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.రేవంత్ రెడ్డి రాజకీయ కుటీల విధానం నశించాలి అంటూ నినాదిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య ఆసిఫ్ పాషా,జిల్లా నాయకులు మల్లిడి వెంకన్న, మాజీ జెడ్పిటిసి రామచంద్రనాయక్  సర్పంచులు బానోత్ బిక్షం నాయక్ , బానోత్ మహేష్,కొలిశెటి శ్రీను,దాట్ల సతీష్ ఉప సర్పంచులు జానయ్య, రామ్మూర్తి,జవాజీ లావణ్య, మాజీ సర్పంచులు బానోత్ కిషన్ నాయక్ ,కాసాని సైదులు,కుంభం రామ-కిరణ్ రెడ్డి జక్కుల వెంకటేశ్వర్ల,మాజీ ఎంపిటిసిలు జర్పల బాలాజీ నాయక్,ఉడుగుస్వాతి వెంకటేశ్వర్లు సోషల్ మీడియా అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ మహిళా అధ్యక్షురాలు అలివేలమ్మ గ్రామ శాఖ వడ్త్యా సైదులు, సండ్ర బజార్,లింగయ్య శీలం శంకర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ,బొక్క వెంకట నరసింహారెడ్డి దొంగరి శ్రీనివాసరావు లక్ష్మారెడ్డి,గోపి రాము,రంజాన్ అద్దంకి ఉపేంద్ర చారి, నరసింహ నలగంటి నాగేశ్వరరావు ఆడేపు సతీష్ భారీ రమేష్,వీరస్వామి బుర్ర శీను లక్ష్మీ నారాయణ,చాంప్ల జగిత్యా నాయక్, సుధీర్,శ్రీను చోటి నాయక్ గోపి వడ్త్యా రాజేష్, బానోత్ వీరన్న ,సేటియా రవి,కుమార్ నాగేశ్వరరావు దాసరి వెంకన్న,బొలికొండ వెంకన్న దామళ ఉపేందర్, మంద నాగులు వీరబాబు కార్యకర్తలు స్థానిక నాయకత్వం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News