తెలంగాణ కాంగ్రెస్ “ఓబీసీ సెల్ చైర్మన్”గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎంపికయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ “ఓబీసీ సెల్ చైర్మన్”గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):

తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్  మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్ గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అదేవిధంగా కన్వీనర్లుగా డాక్టర్ కేతురి వెంకటేష్, డాక్టర్ జూలూరు ధనలక్ష్మిలను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసి. వేణుగోపాల్ .  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News