కుత్బుల్లాపూర్ జనవరి 11( లోకల్ గైడ్ ప్రతినిధి)
రవీంద్ర భారతి హైదరాబాద్ నందు జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సౌజన్యంతో జి.సి.ఎస్ వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరాజు సంస్థ నిర్వహించిన నూతన సంవత్సరం & సంక్రాంతి పండుగ సంబరాలు స్పెషల్ సర్టిఫికెట్ & అవార్డ్ 2026 వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్స్డ్ తో పాటు ఘనంగా సన్మానం సత్కారం చేశారు ఈ కార్యక్రమం లో మహబుబ్ నగర్ పట్టణం సుభాష్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త రక్త దాత అన్న దాత శ్రీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మణి మణి ఆనంద్ కూమార్ చెస్తుతున నిస్వార్థ సేవలను గుర్తించిన ఈ సంస్థ వారు ప్రైడ్ ఆఫ్ భారత రత్న అవార్డ్ 2026 తో పాటు ఘనంగా సన్మానం సత్కారం మాజి కేంద్ర మంత్రి సముద్రాల వేణు గోపాలా చారి దైవ్ఞశర్మ , సంస్థ చైర్మన్ శ్రీనివాస రాజు ప్రముఖల చేతుల మీద గా చేయడం జరిగింది అవార్డు.గ్రహీత మణి మణి ఆనంద్ కూమార్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా నిస్వార్థతంగా చేస్తున్న సేవలను ఈ సంస్థ వారు గుర్తించి నాకు ఫ్రైడ్ ఆఫ్ భారత రత్న 2026 తో పాటు ఘనంగా సన్మానం సత్కారం ప్రముఖల చేతుల మీద గా పొందడం వల్ల సంతోషంగా భావిస్తు నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో కూడా ఈ నిస్వార్థ సేవలను కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రముఖలు సంస్థ వారు కవులు కళాకారులు సాంస్కృతిక నృత్య సేవాసంస్థ వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన సభికులను ఎంత గానో ఆకట్టుకున్నారు. అవార్డు గ్రహీతలకు సంస్థ అభినందనలు శుభాకాంక్షలు తెలియ జెశారు .