పని మనిషి దొంగతనం బట్టబయలు
60 గ్రాముల బంగారం స్వాధీనం
By Ram Reddy
On
సీసీటీవీ ఆధారంగా మియాపూర్ పోలీసులు నిందితురాలి అరెస్ట్.
సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
ఇళ్లలో పని చేసుకునే వ్యక్తులను నియమించే ముందు వారి వివరాలను ధృవీకరించు కోవాలని, అపార్ట్మెంట్లలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మియాపూర్ పోలీసులు ప్రజలకు సూచించారు.
Tags:
About The Author
Latest News
26 Mar 2026 18:16:04
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
